ఈ రోజు విశేషం
1992 ఎన్టీ రామారావు తన జీవితచరిత్ర రచయిత్రి లక్ష్మీపార్వతిని రామకృష్ణా స్టూడియోలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 1847 ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జుర్రేటి వద్ద బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. పూర్తి ప్రస్థానం →
- 1866 ఆంధ్ర రాష్ట్రోద్యమ ఆద్యుడు, దేశభక్త కొండా వెంకటప్పయ్య పాత గుంటూరులో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1992 ఎన్టీ రామారావు తన జీవితచరిత్ర రచయిత్రి లక్ష్మీపార్వతిని రామకృష్ణా స్టూడియోలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పూర్తి ప్రస్థానం →
- 1997 తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.
- 2019 నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ జీవితకథా చిత్రం రెండో భాగం 'ఎన్టీఆర్: మహానాయకుడు' విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1847 ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది. భారత్
- 1922 పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు. భారత్
జననాలు
- 1732 జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799).
- 1857 హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (మ.1894).
- 1866 కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949).
- 1894 కాథరీనా ష్రోత్.
- 1911 రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (మ.1980).
- 1915 పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968).
- 1922 చకిలం శ్రీనివాసరావు, నల్గొండ మాజీ లోక్సభ సభ్యులు. (మ.1996).
- 1927 శ్రీ రంజని, పాత తరం తెలుగు సినీ నటి (మ.1974).
- 1928 పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (మ.2017). భారత్
- 1935 హెచ్.ఆర్. కేశవ మూర్తి, గమకకళలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 1938 తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.
- 1939 కలువకొలను సదానంద, బాల సాహిత్య రచయిత.
- 1966 తేజ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.
- 1983 నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (మ. 2023).
- 1989 అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన వ్యక్తి.
మరణాలు
- 1847 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870).
- 1922 కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.
- 1944 కస్తూర్భా గాంధీ మరణం. భారత్
- 1946 అబ్దుల్ రెహమాన్ (జిసి), టీష్ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడు. (జ. 1921).
- 1958 మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888). భారత్
- 1980 అమరనాథ్, తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత(జ.1925).
- 1992 బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (జ.1923). భారత్
- 1994 తాతినేని చలపతిరావు, సంగీత దర్శకుడు (జ.1920).
- 1997 షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920).
- 1998 రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960). భారత్
- 2011 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916).
- 2019 కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949).
- 2022 దీప్ సిద్ధూ, మోడల్, పంజాబ్ నటుడు, న్యాయవాది. (జ.1984). భారత్
సినిమా
- 1964 'మర్మయోగి' చిత్రం విడుదలైంది.
- 2013 'జబర్దస్త్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ స్కౌట్ దినోత్సవం,.
- కవలల దినోత్సవం.
- ప్రపంచ ఆలోచన దినం.