కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
జయంతి · 1877
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1830 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
జయంతి · 1877
కె.కె.శర్మ
వర్ధంతి · 2017
సి.ఆర్.సుబ్బరామన్
జయంతి · 1916
«అమ్మాయి కోసం»
విడుదలై నేడు 25 ఏళ్ళు · 2001