ఈ రోజు విశేషం
1953 తెలుగు చిత్రం 'మల్లీశ్వరి' చైనీస్ సబ్టైటిళ్లతో 13 ప్రింట్లతో చైనాలోని బీజింగ్లో విడుదలైంది.
తెలుగు నాట ఈ రోజు
- 1953 తెలుగు చిత్రం 'మల్లీశ్వరి' చైనీస్ సబ్టైటిళ్లతో 13 ప్రింట్లతో చైనాలోని బీజింగ్లో విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
- 2008 హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
- 2014 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1888 అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
- 1931 భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది. భారత్
జననాలు
- 1842 కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915).
- 1879 ఆల్బర్ట్ ఐన్స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955).
- 1918 కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001).
- 1930 నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016).
- 1937 జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
- 1947 మౌళి , చలన చిత్ర దర్శకుడు,నటుడు.
- 1965 సర్వదమన్ బెనర్జీ , చలనచిత్ర నటుడు.
మరణాలు
- 1664 గురు హర్కిషన్, సిక్కుల ఎనిమిదవ గురువు.
- 1883 కారల్ మార్క్స్, తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు.
- 2013 అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936).
- 2022 అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి. (జ.1953). భారత్
సినిమా
- 1958 'పతిభక్తి (1958 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 1964 'కలవారి కోడలు (సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2014 'యుద్ధం' చిత్రం విడుదలైంది.
- 2025 '1000 వాలా' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.
- అంతర్జాతీయ గణిత దినోత్సవం.