ఈ రోజు విశేషం
2025 అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ వ్యోమగాములు స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు.
సంఘటనలు
- 1932 సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.
- 2025 అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ వ్యోమగాములు స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు.
జననాలు
- 1900 ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958).
- 1901 నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్.
- 1917 లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998).
- 1952 మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- 1952 బాబూ మోహన్ , తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు.
- 1954 ఇందూ షాలిని, భారత విద్యావేత్త. భారత్
- 1966 చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999).
- 1984 తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి. భారత్
- 1984 అవసరాల శ్రీనివాస్ , నటుడు, చిత్ర దర్శకుడు.
మరణాలు
- 1978 మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్సభ స్పీకరు. భారత్
- 1982 ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888). భారత్
- 1998 ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ఠ్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909). భారత్
- 2008 రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958). భారత్
- 2013 సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934).
- 2022 మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. (జ.1931).
సినిమా
- 2010 'యాగం' చిత్రం విడుదలైంది.