2009 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
2013 హాస్యనటుడు రేలంగి ఏకైక కుమారుడు సత్యనారాయణ బాబు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.
పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
1893 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్ జన్మదినం.
1907 భారత జాతీయ కాంగ్రెస్ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
భారత్
1982 టైమ్ మ్యాగజైన్ ఏటా ఇచ్చే 'మ్యాన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్ కంప్యూటర్'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
2004 హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.
2004 హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్టీలకు సమానం.