మార్చి 12 నీలం సంజీవరెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మూలం
మార్చి 29 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.
మూలం
ఏప్రిల్ 3 ప్రముఖ నటి జయప్రద (లలితారాణి) రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించారు.
మూలం
ఏప్రిల్ 17 లోక్సభ స్పీకర్గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.
భారత్
మూలం
మే 11 అమెరికా క్రిస్ట్మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
మూలం
మే 13 భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు.
భారత్
మూలం
మే 14 అమెరికా అణుబాంబును క్రిస్ట్మస్ దీవులలోని, వాతావరణంలో పేల్చి, పరీక్షించింది.
మూలం
మే 30 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.
మూలం
జూన్ 3 ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
మూలం
జూన్ 30 రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.
మూలం
జూలై 1 బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.
మూలం
జూలై 2 అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.
మూలం
జూలై 5 అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి).
మూలం
జూలై 20 కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు.
మూలం
జూలై 22 శుక్ర గ్రహాని కి పంపటానికి తయారు చేసిన అమెరికన్ రోదసీ నౌక మారినర్ 1, ప్రయోగించేదశలోనే పడిపోయింది.
మూలం
ఆగస్టు 5 నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు.
మూలం
ఆగస్టు 6 జమైకాకు స్వాతంత్ర్యం. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
మూలం
ఆగస్టు 9 భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు లోని నంగల్లో ప్రారంభించారు.
భారత్
మూలం
ఆగస్టు 24 నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.
మూలం
సెప్టెంబరు 27 రేచెల్ కార్సన్ రచించిన పర్యావరణ విజ్ఞాన పుస్తకం సైలెంట్ స్ప్రింగ్ వెల్వడించబడింది. ఈ పుస్తకం పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల కలిగే పర్యావరణ హానిని ప్రపంచానికి తెలియజేసింది.
మూలం