ఈ రోజు విశేషం
2024 అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1922 గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 2024 అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1829 సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.
- 1936 అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.
జననాలు
- 1877 ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958).
- 1898 కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961). భారత్
- 1910 ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009). భారత్
- 1919 ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012). భారత్
- 1922 ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974).
- 1929 గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (మ. 1995).
- 1945 ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
- 1962 ఆర్.గణేష్, ఎనిమిది భాషలలో శతావధానం చేశాడు.
- 1977 అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
- 1981 రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్.
- 1982 ఆస్ట్రేలియాకు చెందిన ఒక వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ వుజిసిక్.
మరణాలు
- 1889 తాంతియా భిల్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1842). భారత్
- 2021 కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు (జ. 1933).
సినిమా
- 1986 'శాంతి నివాసం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- భారతదేశ నౌకాదళ దినోత్సవం. భారత్