ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1967 హైదరాబాదు రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి, బహుభాషావేత్త బూర్గుల రామకృష్ణారావు గుండెపోటుతో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
  • 2009 విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1949 భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. భారత్

జననాలు

  • 1883 గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (మ.1960).
  • 1923 రామ్ జెఠ్మలానీ: భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు. భారత్
  • 1931 బొమ్మ హేమాదేవి, తొలితరం నవలా రచయిత్రి(మ.1996).
  • 1937 ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015).
  • 1949 కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012).
  • 1951 కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి.
  • 1958 గరికపాటి నరసింహారావు, తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత.
  • 1962 మాధవి, సినీ నటి.
  • 1974 ప్రియా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
  • 1993 అమూల్య , కన్నడ చిత్రాల సినీనటి.
  • 1997 ఎల్విష్ యాదవ్, ఒక భారతీయ యూట్యూబర్, గాయకుడు. హిందీ బిగ్ బాస్ -2వ సీజన్ విజేత. భారత్

మరణాలు

  • 1967 బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899).
  • 1970 హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి, రంగస్థల, చలన చిత్ర సంగీత దర్శకుడు(జ.1914).
  • 2020 కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

పండుగలు, జాతీయ దినాలు

  • హిందీ భాషా దినోత్సవం. భారత్
  • ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం.