ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1962 ప్రముఖ నటి జయప్రద (లలితారాణి) రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1984 మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు. భారత్

జననాలు

  • 1715 విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787).
  • 1914 మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008). భారత్
  • 1917 పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (మ.2005).
  • 1955 హరిహరన్, భారతదేశ గాయకుడు. భారత్
  • 1961 ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు.
  • 1962 జయప్రద, తెలుగు సినీనటి, పార్లమెంటు సభ్యురాలు.
  • 1965 లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ), సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో హైదరాబాదు‌లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాదు‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌.
  • 1973 నీలేష్ కులకర్ణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
  • 1973 ప్రభు దేవా, భారతదేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు. భారత్

మరణాలు

  • 1680 ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు. (జ. 1630). భారత్
  • 1956 మరూరు లక్ష్మీనరసప్ప, కవి, రచయిత. (మ. 1882).
  • 2010 భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925).

పండుగలు, జాతీయ దినాలు

  • ఆర్మీ మెడికల్ కార్ప్స్(AMC) స్థాపన దినోత్సవం.