ఈ రోజు విశేషం
1774 భారత్లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
సంఘటనలు
- 1774 భారత్లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు. భారత్
- 1920 సెన్సార్ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేసింది.
- 1947 భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు. భారత్
- 1962 పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్పై దాడి చేసింది. భారత్
జననాలు
- 1855 గోవర్ధన్రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907). భారత్
- 1930 లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017). భారత్
- 1935 నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018).
- 1938 రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983).
- 1951 కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
- 1978 వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. భారత్
- 1979 సోనూ కక్కర్ , నేపథ్య గాయని.
- 1986 ప్రియాంక శర్మ, భారతీయ నటి. భారత్
- 1987 రాధికా చౌదరి , హిందీ,తెలుగు,తమిళ,నటి , దర్శకురాలు.
- 1997 తులసి నాయర్ , మోడల్, తమిళ నటి(నటి రాధ కుమార్తె). భారత్
మరణాలు
- 1990 కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916).
- 2008 సి.వి శ్రీధర్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత, రచయత(జ.1933).
- 2010 పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919).
- 2011 అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937).
- 2025 చందన మోహనరావు, వ్యాపారవేత్త. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ స్థాపకుడు. (జ.1943).
సినిమా
- 1988 'ముగ్గురు కొడుకులు (1988 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2000 'అమ్మో ఒకటో తారీఖు' చిత్రం విడుదలైంది.
- 2023 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ గణాంక దినోత్సవం.
- ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.
- అంతర్జాతీయ చెఫ్స్(వంటవారు)దినోత్సవం.