ఈ రోజు విశేషం
2014 రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అధికారిక గెజిట్లో ప్రచురితమైంది.
తెలుగు నాట ఈ రోజు
- 2014 రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అధికారిక గెజిట్లో ప్రచురితమైంది. పూర్తి ప్రస్థానం →
- 2020 తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు హైదరాబాదులో నమోదైంది. పూర్తి ప్రస్థానం →
- 2020 తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు హైదరాబాదులో నమోదైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1807 అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
- 1836 టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
- 1943 రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
- 1949 భారత కోకిల, తొలి మహిళా గవర్నరు సరోజినీ నాయుడు లక్నోలో కన్నుమూశారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 1956 మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది. భారత్
- 2008 కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది. భారత్
- 2011 శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.
జననాలు
- 1933 ఆనంద్ జీ విర్జీ షా భారతీయ సంగీత దర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్
- 1935 దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999).
- 1936 అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017).
- 1962 యాకూబ్, కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
- 1963 విద్యాసాగర్, సంగీత దర్శకుడు.
- 1977 ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లిష్ క్రికెటర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మన్.
మరణాలు
- 1938 వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854).
- 1949 సరోజిని నాయుడు, భారత కోకిల. భారత్
- 1990 మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901).
- 2014 టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
- 2015 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924).
సినిమా
- 1954 'నిరుపేదలు' చిత్రం విడుదలైంది.
- 1988 'స్టేషన్ మాస్టర్' చిత్రం విడుదలైంది.