ఈ రోజు విశేషం
2014 రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అధికారిక గెజిట్లో ప్రచురితమైంది.
యాకూబ్
జయంతి · 1962
వడ్డాది సుబ్బారాయుడు
వర్ధంతి · 1938
ఆనంద్ జీ విర్జీ షా
జయంతి · 1933
సంఘటనలు 1807 అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
1836 టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1943 రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
1949 భారత కోకిల, తొలి మహిళా గవర్నరు సరోజినీ నాయుడు లక్నోలో కన్నుమూశారు.
భారత్
పూర్తి ప్రస్థానం →
1956 మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
భారత్ 2008 కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.
భారత్ 2011 శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.
జననాలు 1933 ఆనంద్ జీ విర్జీ షా భారతీయ సంగీత దర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
భారత్ 1935 దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999).
1936 అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017).
1962 యాకూబ్, కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
1963 విద్యాసాగర్, సంగీత దర్శకుడు.
1977 ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లిష్ క్రికెటర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మన్.
మరణాలు 1938 వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854).
1949 సరోజిని నాయుడు, భారత కోకిల.
భారత్ 1990 మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901).
2014 టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
2015 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924).
సినిమా 1954 'నిరుపేదలు' చిత్రం విడుదలైంది.
1988 'స్టేషన్ మాస్టర్' చిత్రం విడుదలైంది.
← నిన్న మార్చి క్యాలెండర్ రేపు →