ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

జననాలు

  • 1948 ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
  • 1953 :పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
  • 1962 అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్

మరణాలు

  • 1951 హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890). భారత్
  • 1985 సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938). భారత్
  • 2018 కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928).
  • 2025 మండవ జానకిరామయ్య, విజయ డెయిరీ మాజీ ఛైర్మన్. ఆయన ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మక 'కురియన్' అవార్డు గ్రహీత.
  • 2025 హరీష్ రాయ్, కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఆయన కేజీఎఫ్ చిత్రంలో ఖాసిం చాచా పాత్రతో గుర్తింపు పొందాడు.

సినిమా

  • 2015 'త్రిపుర' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం.