ఈ రోజు విశేషం
2017 జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు.
తెలుగు నాట ఈ రోజు
- 2017 జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1948 ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
- 1953 :పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
- 1962 అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
మరణాలు
- 1951 హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890). భారత్
- 1985 సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938). భారత్
- 2018 కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928).
- 2025 మండవ జానకిరామయ్య, విజయ డెయిరీ మాజీ ఛైర్మన్. ఆయన ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మక 'కురియన్' అవార్డు గ్రహీత.
- 2025 హరీష్ రాయ్, కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఆయన కేజీఎఫ్ చిత్రంలో ఖాసిం చాచా పాత్రతో గుర్తింపు పొందాడు.
సినిమా
- 2015 'త్రిపుర' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం.