ఈ రోజు విశేషం
1919 ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు కన్నుమూశారు.
తెలుగు నాట ఈ రోజు
- 1919 ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
- 2012 అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1703 పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన.
- 1934 రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- 1964 భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు. భారత్
జననాలు
- 1332 ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406).
- 1895 దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983).
- 1927 పౌలిన్ హాన్సన్.
- 1931 ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).
- 1942 కే.వి.విజయేంద్ర ప్రసాద్, రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు. భారత్
- 1943 క్రొవ్విడి బలరామమూర్తి.
- 1960 దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.
- 1962 రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
- 1982 అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.
మరణాలు
- 1910 రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).
- 1919 కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848).
- 1962 పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908).
- 1964 జవహర్లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889). భారత్
- 1980 సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917).
- 1999 సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927).
- 2014 జయలక్ష్మి, (రాధాజయలక్ష్మి ) సినీ నేపథ్య గాయనిలు, భారతీయ కర్ణాటక విద్వాంసులు (1932). భారత్
- 2015 పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933).
- 2018 మాదాల రంగారావు, తెలుగు సినీ నటుడు నిర్మాత దర్శకుడు (జ.1948).
సినిమా
- 1988 'భార్యాభర్తల భాగోతం' చిత్రం విడుదలైంది.
- 2010 'గోలీమార్' చిత్రం విడుదలైంది.
- 2011 'వైకుంఠపాళీ' చిత్రం విడుదలైంది.
- 2022 'F3' చిత్రం విడుదలైంది.