ఈ రోజు విశేషం
2018 విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగింది.
తెలుగు నాట ఈ రోజు
- 2018 విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- కజకిస్తాన్ రిపబ్లిక్ దినోత్సవం.
- 1951 భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. భారత్
- 1971 ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం.
జననాలు
- 1800 మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). భారత్
- 1921 టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973).
- 1929 వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2012).
- 1962 కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.(మ.2013).
- 1968 సంపత్ రాజ్ , దక్షిణ భారత సినీ , ప్రతి నాయక,సహాయ పాత్రల నటుడు. భారత్
- 1987 ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు. భారత్
- 1988 శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి. భారత్
మరణాలు
- 1999 సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు (జ.1922).
- 2000 గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (జ. 1926).
- 2003 కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు (జ.1944).
- 2009 తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి (జ.1931).
- 2015 జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955).
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం.