జనవరి 9 భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది.
భారత్
ఫిబ్రవరి 13 ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని టి.అంజయ్యను ఇందిరా గాంధీ కోరారు.
ఫిబ్రవరి 19 బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.
ఫిబ్రవరి 20 టి.అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించారు.
ఫిబ్రవరి 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ.
ఫిబ్రవరి 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం.
ఫిబ్రవరి 24 టి.అంజయ్య స్థానంలో భవనం వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మార్చి 22 నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.
మార్చి 29 ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు హైదరాబాదులో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.
ఏప్రిల్ 8 తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు.
మే 2 ఫాక్ లేండ్ యుద్దం (అర్జెంటీనా - ఇంగ్లాండుల మధ్య ఫాక్ లేండ్ దీవుల కోసం జరిగిన యుద్ధం) లో బ్రిటన్కి చెందిన రాయల్ నేవీ సబ్ మెరీన్, అర్జెంటీనాకు చెందిన యుద్ధనౌకను (పేరు: ది జనరల్ బెల్ గ్రానో) ముంచేసింది. అందులో 1000 మంది ఉన్నారని అనుకున్నారు.
మే 14 'గినియా' దేశం తన రాజ్యాంగాన్ని అమలు చేసింది.
జూన్ 5 దక్షిణ భారత సినీ సాంకేతిక నిపుణుల సంఘం ఎల్.వి.ప్రసాద్కు రామనాథ్ అవార్డు ప్రదానం చేసింది.
జూన్ 13 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి.
జూన్ 14 అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లో లొంగిపోయింది.
భారత్
జూన్ 18 ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు).
భారత్
జూలై 25 భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు.
భారత్
జూలై 25 నీలం సంజీవరెడ్డి పదవీకాలం ముగియగా ఆయన స్థానంలో జైల్ సింగ్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత్
ఆగస్టు 26 భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.
ఆగస్టు 29 కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్స్టాడ్ దగ్గర గెసెల్స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్.
ఆగస్టు 30 పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
డిసెంబరు 3 భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించారు.
డిసెంబరు 26 టైమ్ మ్యాగజైన్ ఏటా ఇచ్చే 'మ్యాన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్ కంప్యూటర్'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
జననాలు
జనవరి 1 ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
భారత్