ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 195 3.
  • 2015 తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది.

జననాలు

  • 1833 బెంజమిన్ హారిసన్, అమెరికా 23వ అధ్యక్షుడు. (మ.1901).
  • 1858 ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931).
  • 1920 రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
  • 1927 ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (మ.2005).
  • 1928 పూసపాటి కృష్ణంరాజు, తెలుగు కథా రచయిత. (మ.1994).
  • 1931 బి.పద్మనాభం, తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010).
  • 1935 సి. ఆనందారామం, కథా, నవలా రచయిత్రి.
  • 1935 గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (మ.2016).
  • 1944 రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991). భారత్
  • 1946 ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.
  • 1947 వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015).
  • 1947 తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (మ. 2012).
  • 1974 ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు.
  • 1984 సింధూర గద్దె, మోడల్, తెలుగు సినిమా నటి.
  • 1995 కావ్య ధాపర్, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటి, మోడల్.

మరణాలు

  • 1923 నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1856).
  • 1930 చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (జ.1851).
  • 2012 కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1925).
  • 2014 మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌, పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.

సినిమా

  • 1982 'వయ్యారి భామలు వగలమారి భర్తలు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • 1828: బ్రహ్మసమాజాన్ని రాజా రామమోహనరాయ్ స్థాపన.
  • 1897: మలేరియా వ్యాధి 'ఎనాఫిలాస్' అనే ఆడ దోమ కాటువల్ల సంభవిస్తుందని ప్రముఖక శాస్త్రవేత సర్ రోనాల్డ్ రాస్ చాటిచెప్పిన రోజుని మలేరియా నివారణ/ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు.
  • 1944: సద్భావనా దినోత్సవం - రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా. భారత్