ఈ రోజు విశేషం
1956 న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
తెలుగు నాట ఈ రోజు
- 1956 న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
- 1964 బస్సు మార్గాల జాతీయీకరణ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పూర్తి ప్రస్థానం →
- 1980 చిరంజీవి వివాహం హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. పూర్తి ప్రస్థానం →
- 1982 టి.అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించారు. పూర్తి ప్రస్థానం →
- 2014 ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన తెలంగాణ బిల్లును బీజేపీ మద్దతుతో రాజ్యసభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. పూర్తి ప్రస్థానం →
- 2018 శ్రీదేవి బంధువుల పెళ్లి కోసం కుమార్తె ఖుషీతో యూఏఈకి పయనమయ్యారు; అదే ఆమె చివరి ప్రయాణమైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1988 మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు. భారత్
- 1988 కాసు బ్రహ్మానందరెడ్డి మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2003 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.
- 2014 తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు ప్రక్రియ పూర్తయింది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1719 జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795).
- 1880 మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు.
- 1901 రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.
- 1915 గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు.
- 1925 గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి. భారత్
- 1935 నేదురుమల్లి జనార్థనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
- 1946 ; విజయ నిర్మల, తెలుగు సినీ నటి, దర్శకురాలు . (మ.2019).
- 1989 శరణ్య మోహన్, దక్షిణ భారత చలన చిత్రనటి. భారత్
మరణాలు
- 1973 టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921).
- 2010 బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931).
- 2011 మలేషియా వాసు దేవన్, నేపథ్య గాయకుడు, (జ .1944).
- 2017 మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (జ.1923).
- 2019 నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918).
- 2019 వేదవ్యాస రంగభట్టర్ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946).
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం.
- మిజోరామ్, అవతరణ దినం.
- అరుణాచల్ప్రదేశ్ అవతరణ దినం.
- పిచ్చుకల దినోత్సవం.
- జాతీయ నాయకత్వ దినోత్సవం.