కల్లూరి చంద్రమౌళి
జయంతి · 1898
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1937 కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
కల్లూరి చంద్రమౌళి
జయంతి · 1898
నాథూరామ్ గాడ్సే
వర్ధంతి · 1949
నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు
జయంతి · 1927