సంఘటనలు
- జనవరి 23 ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
భారత్
- జనవరి 24 జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
భారత్
- జనవరి 25 భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
భారత్
- జనవరి 26 స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ.
భారత్
- జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
భారత్
- జనవరి 26 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- జనవరి 26 భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
భారత్
- జనవరి 26 భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
భారత్
- జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో హైదరాబాదు రాష్ట్రం పార్ట్-బి రాష్ట్రంగా మారి, హైదరాబాదు నగరం దాని రాజధానిగా కొనసాగింది.
- జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
భారత్
- జనవరి 28 భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.
భారత్
- ఏప్రిల్ 7 ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాలు విడుదలై ఆయన సినీ జీవితం ఊపందుకుంది.
- ఏప్రిల్ 7 పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాలతో ఎస్వీ రంగారావు సినీరంగంలో పునఃప్రవేశం చేసి నటుడిగా గుర్తింపు పొందారు.
- ఏప్రిల్ 8 భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
భారత్
- ఏప్రిల్ 20 నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు.
- మే 10 నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు.
- మే 20 అమెరికాలో "సైనిక దళాల రోజు (ఆర్మ్ డ్ ఫోర్సె డే), నిజానికి "ఆర్మీ డే" 1950 నుండి మే మూడవ శనివారం జరుపుకుంటున్నారు.
- జూన్ 7 కోట్ల విజయభాస్కరరెడ్డికి శ్యామలాదేవితో వివాహం జరిగింది.
- జూన్ 24 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి.
- ఆగస్టు 15 విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
- ఆగస్టు 15 అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.
భారత్
- అక్టోబరు 3 న్యూయార్క్లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది.
భారత్
- నవంబరు 7 నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు.
- నవంబరు 23 కాంగ్రెస్ నేతల అవినీతిపై టంగుటూరి ప్రకాశం చేసిన ఆరోపణలపై తీర్మానం సభ్యుల సమక్షంలో చర్చకు వచ్చింది.
భారత్
- డిసెంబరు 14 టంగుటూరి ప్రకాశం ప్రవేశపెట్టిన ఆరోపణల తీర్మానం మూజువాణి ఓటుతో తిరస్కరించబడింది.
భారత్
- డిసెంబరు 29 ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు, ఎన్టీఆర్-ఏఎన్నార్ కలసి నటించిన సంసారం విడుదలై విజయం సాధించాయి.
- డిసెంబరు 29 సంసారం చిత్రంలో కథానాయిక పాత్రకు ఎంపికైన సావిత్రి చివరికి చిన్న పాత్రకే పరిమితమయ్యారు.
జననాలు
- జనవరి 7 శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- జనవరి 7 అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (మ.2024).
భారత్
- జనవరి 18 అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.
- మార్చి 1 షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (మ.2013).
- మార్చి 23 వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016).
- మార్చి 29 ప్రసాద్ బాబు , తెలుగు ,తమిళ, చిత్ర నటుడు.
- ఏప్రిల్ 5 ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త.
- ఏప్రిల్ 17 రజితమూర్తి. సిహెచ్, రంగస్థల, టీవి నటుడు.
- ఏప్రిల్ 20 నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.
- మే 1 రాజాచంద్ర, తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1987).
- మే 3 మణివణ్ణణ్, భారత సినిమా నటుడు.
భారత్
- మే 4 కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.
- మే 8 టి.కృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1987).
- మే 9 కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008).
- మే 12 షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్.
- జూన్ 1 కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.
భారత్
- జూన్ 4 ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత.
- జూలై 1 ఎ.కోదండరామిరెడ్డి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- జూలై 1 గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు రచయిత.
- జూలై 8 రామా చంద్రమౌళి, రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణపతక పురస్కారాలు పొందారు.
- జూలై 14 గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త.
- ఆగస్టు 5 ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త.
భారత్
- ఆగస్టు 8 పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు.
- ఆగస్టు 8 వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్సభలకు కడప లోక్సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- ఆగస్టు 11 మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు.
- ఆగస్టు 17 శరత్ సక్సేనా , హిందీ , తెలుగు,తమిళ, మలయాళ చిత్ర ప్రతి నాయకుడు.
- సెప్టెంబరు 1 టీ.కృష్ణ, తెలుగు సినీ దర్శకుడు .(మ.1986).
- సెప్టెంబరు 6 గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని.
- సెప్టెంబరు 6 నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023).
- సెప్టెంబరు 17 భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు.
భారత్
- సెప్టెంబరు 18 విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్ర, సహాయ నటుడు. (మ.2009 ).
భారత్
- సెప్టెంబరు 24 మోహిందర్ అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
- అక్టోబరు 8 చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్టౌన్షిప్కు డెప్యూటీ మేయర్గా, 2000లో మేయర్గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.
- అక్టోబరు 10 మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (మ.2015).
- అక్టోబరు 29 తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (మ.2022).
- నవంబరు 20 దేవా,చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
- నవంబరు 27 పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి.
- డిసెంబరు 6 నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి.
భారత్
- డిసెంబరు 12 రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు.
భారత్
- డిసెంబరు 25 ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018).
మరణాలు
- జనవరి 7 పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877).
భారత్
- జనవరి 21 జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
భారత్
- ఏప్రిల్ 14 శ్రీ రమణ మహర్షి, భారత తత్వవేత్త. (మ.1879).
భారత్
- మే 16 పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914).
భారత్
- ఆగస్టు 5 గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890).
భారత్
- ఆగస్టు 29 వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888).
- డిసెంబరు 5 శ్రీ అరబిందో, గురు (జ.1872).
- డిసెంబరు 15 సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి.
భారత్