ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1923 ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.

జననాలు

  • 1750 టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799).
  • 1858 జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937).
  • 1909 ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983).
  • 1925 చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
  • 1927 సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999).
  • 1930 కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006). భారత్
  • 1950 దేవా,చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
  • 1951 గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.
  • 1956 వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
  • 1969 శిల్పా శిరోద్కర్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.
  • 1994 ప్రియాంక అరుల్ మోహన్ , తెలుగు,తమిళ కన్నడ చిత్రాల నటి.

మరణాలు

  • 1910 లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828).
  • 1963 జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు ,.

సినిమా

  • 2020 'అనగనగా ఓ అతిథి' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.