ఈ రోజు విశేషం
1952 ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు అర్ధరాత్రి అమరులయ్యారు; తెలుగునాట ఆందోళనలు పెల్లుబికాయి.
తెలుగు నాట ఈ రోజు
- 1933 ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు (సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ) పశ్చిమ గోదావరి జిల్లా కంతేరులో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1952 ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు అర్ధరాత్రి అమరులయ్యారు; తెలుగునాట ఆందోళనలు పెల్లుబికాయి. పూర్తి ప్రస్థానం →
- 1952 58 రోజుల ఆమరణ దీక్షతో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం రాత్రి 11.23 గంటలకు ప్రాణత్యాగం చేశారు. పూర్తి ప్రస్థానం →
- 1966 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఏమి ఈ వింత మోహం పాటతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడిగా అరంగేట్రం చేశారు. పూర్తి ప్రస్థానం →
- 2025 హైదరాబాదు రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని వెంకయ్య నాయుడు తదితరులు ఆవిష్కరించారు. పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1914 నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.
- 1925 ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997).
- 1931 దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2018).
- 1933 వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007).
- 1933 బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014).
- 1937 పింగళి వెంకట రమణారావు, ఎలెక్ట్రాన్ అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన కథా రచయిత.
- 1938 పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (మ.2018).
- 1939 నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975).
- 1945 విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (మ.2017). భారత్
- 1960 మధు యాస్కీ గౌడ్, ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాదు లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1966 వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్.
- 1973 బుర్రా సాయి మాధవ్, రంగస్థల నటుడు, చలనచిత్ర సంభాషణల రచయిత.
మరణాలు
- 1950 సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి. భారత్
- 1952 పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.
- 1974 కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907).
- 1985 శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900). భారత్
- 2014 చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (జ.1974).
- 2019 నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1934).
సినిమా
- 1978 'కేడి. నెం. 1' చిత్రం విడుదలైంది.
- 2017 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ టీ దినోత్సవం.