ఈ రోజు విశేషం
1922 పెదగడ్డపాలెం పోరులో అల్లూరి దళానికి తొలి ఎదురుదెబ్బ తగిలి 12 మంది విప్లవవీరులు అమరులయ్యారు.
తెలుగు నాట ఈ రోజు
- 1922 పెదగడ్డపాలెం పోరులో అల్లూరి దళానికి తొలి ఎదురుదెబ్బ తగిలి 12 మంది విప్లవవీరులు అమరులయ్యారు. పూర్తి ప్రస్థానం →
- 1936 మహానటి సావిత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1992 కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.
- 1992 పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉండగా అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1823 మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900).
- 1892 ఆచంట రుక్మిణమ్మ.
- 1898 గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987).
- 1936 సావిత్రి, సినిమా నటి. (మ.1981).
- 1950 నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి. భారత్
- 1999 నేహా శెట్టి మోడల్ , కన్నడ,తెలుగు,చిత్రాల నటి.
మరణాలు
- 1956 బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891). భారత్
- 1995 కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత.
- 2024 మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (జ.1941). భారత్
సినిమా
- 2001 'భద్రాచలం (సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2003 'మా అల్లుడు వెరీగుడ్' చిత్రం విడుదలైంది.
- 2019 'భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- పౌర రక్షణ దినం.