ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 2018 తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది.

సంఘటనలు

  • 1968 స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

జననాలు

  • 1766 జాన్‌ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త. భారత్
  • 1892 సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించాడు. (మ. 1965).
  • 1936 అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు. (మ.2016).
  • 1950 గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని.
  • 1950 నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023).

మరణాలు

  • 1966 ఆవుల గోపాలకృష్ణమూర్తి, హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు. (జ.1917).
  • 1996 తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926).
  • 1998 జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్ అకీరా కురొసావా (జ.1910).
  • 2005 పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920).
  • 2012 చెరుకూరి సుమన్, బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు. (జ.1966).
  • 2017 కొమ్ము పాపయ్య, శాసన సభ్యుడు.
  • 2024 వడ్డేపల్లి కృష్ణ, కవి, సినీగేయరచయిత, లలిత గీతాల రచయత,(జ.1948).

సినిమా

  • 1985 'పచ్చని కాపురం' చిత్రం విడుదలైంది.
  • 2019 'జోడి (2019 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • 2024 '35 చిన్న కథ కాదు' చిత్రం విడుదలైంది.