ఈ రోజు విశేషం
2003 రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి అతిపెద్ద విజయం సాధించి తొలి ఫిల్మ్ఫేర్ తెచ్చిపెట్టింది.
తెలుగు నాట ఈ రోజు
- 1981 ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ హైదరాబాదులో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
- 2003 రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి అతిపెద్ద విజయం సాధించి తొలి ఫిల్మ్ఫేర్ తెచ్చిపెట్టింది. పూర్తి ప్రస్థానం →
- 2003 మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' ఆ ఏటి అతిపెద్ద విజయంగా నిలిచి తొలి ఫిల్మ్ఫేర్ పురస్కారం తెచ్చిపెట్టింది. పూర్తి ప్రస్థానం →
- 2018 సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1994 దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.
జననాలు
- 1540 మేవార్ రాజపుత్ర రాజు రాణాప్రతాప్ జననం (మ.1597).
- 1866 గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915). భారత్
- 1933 దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.
- 1950 కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008).
- 1955 టీ.రాజేందర్ , తమిళ నటుడు,దర్శకుడు. భారత్
- 1989 విజయ్ దేవరకొండ, తెలుగు సినిమా నటుడు.
- 1992 సాయి పల్లవి, భారతీయ సినిమా నటి. భారత్
మరణాలు
- 1850 ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778).
- 1970 కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (జ.1908).
- 1981 దుర్గాబాయి దేశ్ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909). భారత్
- 1986 టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత. (జ.1914).
- 2003 క్రాంతి కుమార్, నిర్మాత,దర్శకుడు, (జ.1942)).
- 2023 మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (జ. 1940).
సినిమా
- 1963 'పరువు ప్రతిష్ఠ (1963 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 1979 'అక్బర్ సలీమ్ అనార్కలి' చిత్రం విడుదలైంది.
- 1985 'తిరుగుబాటు' చిత్రం విడుదలైంది.
- 1991 'గ్యాంగ్ లీడర్' చిత్రం విడుదలైంది.
- 2001 'ప్రేమతో రా' చిత్రం విడుదలైంది.
- 2003 'విజయం' చిత్రం విడుదలైంది.
- 2018 'మహానటి' చిత్రం విడుదలైంది.
- 2025 'సింగిల్' చిత్రం విడుదలైంది.
- 2025 'శుభం (2025 తెలుగు సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2025 'బ్లైండ్ స్పాట్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- శంకర జయంతి.
- మాతృ దినోత్సవం.