మే 14 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
మే 22 భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ).
భారత్
జూన్ 4 భారత లోక్సభ స్పీకర్గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
భారత్
జూలై 5 లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు.
జూలై 31 మూడు తరాల ప్రేక్షకులను నవ్వించిన హాస్యనటుడు అల్లు రామలింగయ్య తన 82వ ఏట మరణించారు.
ఆగస్టు 13 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్లో ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 18 మహేష్ బాబు నటించిన 'అర్జున్' చిత్రం విడుదలై విజయం సాధించింది.
అక్టోబరు 2 అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
భారత్
అక్టోబరు 18 భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.
భారత్
అక్టోబరు 18 గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు.
భారత్
నవంబరు 4 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్ కుమార్ షిండే నియమితుడయ్యాడు.
డిసెంబరు 9 మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గుండెపోటుకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు.
భారత్
డిసెంబరు 10 టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.
డిసెంబరు 23 మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కన్నుమూశారు.
డిసెంబరు 26 హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.
డిసెంబరు 26 హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్టీలకు సమానం.
మరణాలు
జనవరి 12 రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (జ.1926).
భారత్
ఫిబ్రవరి 25 బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912).
ఫిబ్రవరి 26 శంకర్రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
భారత్
మార్చి 5 కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928).