ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 16 భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్-19 టీకా కార్యక్రమం ప్రారంభమైంది. భారత్
  • మార్చి 25 ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు.
  • మార్చి 26 సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తీసిన బయోపిక్ సైనా విడుదలైంది.
  • మార్చి 28 పుట్టపర్తి నారాయణాచార్యుల 107వ జయంతి నాడు ఆయన శివతాండవం రచించిన అగస్తేశ్వర ఆలయంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
  • మే 26 కోవిడ్ రెండో దశలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించారు. భారత్
  • జూన్ 22 వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.
  • జూన్ 28 నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల పి.వి.నరసింహారావు కాంస్య విగ్రహాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
  • ఆగస్టు 16 ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు.
  • అక్టోబరు 3 రోహ్‌తాంగ్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ‌ ప్రారంభించారు.
  • డిసెంబరు 17 అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ ఆ ఏడాది అత్యధిక వసూళ్ల భారతీయ చిత్రంగా నిలిచింది.

మరణాలు

  • జనవరి 5 వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. (జ. 1957).
  • జనవరి 11 తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (జ. 1933).
  • జనవరి 11 దుగ్యాల శ్రీనివాస రావు, మాజీ శాసనసభ్యుడు.
  • ఏప్రిల్ 24 ముక్తి ప్రసాద్ గొగోయ్, అస్సాంకు చెందిన ప్రసూతి వైద్యుడు, రచయిత. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1931). భారత్
  • ఏప్రిల్ 25 డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (జ. 1945).
  • మే 6 జీ.ఆనంద్, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు (జ.1957).
  • మే 10 టిఎన్ఆర్, తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు. (జ. 1976).
  • మే 12 కె.ఎస్.చంద్రశేఖర్ , తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.
  • మే 15 కె.కె.రంగనాథాచార్యులు, సాహితీ చరిత్రకారుడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్‌ (జ. 1941).
  • మే 16 అదృష్ట దీపక్, సినీ గీత రచయిత , కవి, సాహిత్యం, నాటక రచయిత.(జ.1950).
  • మే 20 యు.విశ్వేశ్వర రావు , తెలుగు సినీ నిర్మాత,దర్శకుడు.
  • జూన్ 22 దేవబత్తుల జార్జి, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. (జ. 1945).
  • జూలై 26 జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945). భారత్
  • ఆగస్టు 10 జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (జ. 1953).
  • సెప్టెంబరు 21 ఈశ్వర్, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన కళాకారుడు. నంది పురస్కార గ్రహీత. (జ.1938).
  • సెప్టెంబరు 29 కొత్త కోటేశ్వరరావు, విద్యావేత్త, వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.(జ.1929).
  • నవంబరు 30 సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ రచయిత . (జ.1955).
  • డిసెంబరు 4 కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు (జ. 1933).
  • డిసెంబరు 26 మాణిక్య వినాయగం, ప్లేబ్యాక్ సింగర్, జానపద సంగీతం(జ 1943).

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు