జనవరి 1 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.
భారత్
మార్చి 6 జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.
మే 3 'సూర్య దినం' - 'సౌర శక్తి' కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
జూన్ 1 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమయ్యాయి.
జూన్ 17 విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.
జూలై 21 ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి.
జూలై 25 లండన్ లో తొలి టెస్ట్ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది.
ఆగస్టు 3 ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది.
ఆగస్టు 12 ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
సెప్టెంబరు 17 ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
అక్టోబరు 1 బాల్య వివాహ చట్టంలో, వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు, ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది.
అక్టోబరు 3 ప్రపంచంలో రెండవ, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జన్మించింది.
భారత్
డిసెంబరు 19 ఇందిరా గాంధీని లోక్సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.
భారత్