సంఘటనలు
- మే 3 ఏంట్వెర్ప్ - రోటర్డాం రైలు మార్గం మొదలయింది.
- అక్టోబరు 4 ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చొరవ, నాయకత్వంలో వితంతు వివాహ చట్టం ప్రవేశపెట్టబడింది.
జననాలు
- జనవరి 19 జి. సుబ్రహ్మణ్య అయ్యర్ - ది హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు. (మ.1916).
- మే 10 శ్రీయుక్తేశ్వర్ గిరి - ఆధ్యాత్మిక గురువు. ది హోలీ సైన్స్ రచయిత. (మ.1936).
- ఆగస్టు 10 అల్లాదియా ఖాన్ - హిందుస్తానీ సంగీతంలో జైపూర్- అత్రౌలీ ఘరానా పద్ధతిని ఆరంభించిన గాయకుడు.(మ.1946).
భారత్
- అక్టోబరు 20 గోవర్ధన్రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907).
భారత్
మరణాలు
- ఫిబ్రవరి 23 కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777).
- మార్చి 20 జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778).