జనవరి 14 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్కత లలో బ్రాడ్బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.
ఫిబ్రవరి 10 నటుడు మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్ను ముంబైలో వివాహం చేసుకున్నారు.
ఫిబ్రవరి 16 ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.
ఏప్రిల్ 24 దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ.
మే 3 ఇరాక్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.
మే 10 గూగుల్ వార్తలు, శోధన పద్ధతి కొరకు పేటెంట్ అడిగింది. అందువలన నాణ్యత గలిగిన వార్తల వెబ్ సైట్ల లింకులు దొరికాయి.
మే 18 కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కు ఇచ్చింది.
భారత్
జూన్ 14 ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు.
జూన్ 14 నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు.
జూలై 7 లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు.
జూలై 21 లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి.
ఆగస్టు 11 తెలుగు చిత్రం 'అతడు' అమెరికాలో తొలి ప్రదర్శన నార్త్ బెర్గెన్లోని సినీ ప్లాజా 13 థియేటర్లో జరిగింది.
ఆగస్టు 13 బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు.
ఆగస్టు 19 తెలుగు చిత్రం 'అతడు'కు అమెరికాలోని కనెక్టికట్లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది; డిమాండ్ మేరకు అదనపు షో వేశారు.
ఆగస్టు 29 హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.
ఆగస్టు 30 హరికేన్ కత్రినా, అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
అక్టోబరు 3 వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది.
అక్టోబరు 29 తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.
అక్టోబరు 31 ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.
భారత్
డిసెంబరు 24 తెలుగు సినిమా తొలి మహిళా సూపర్స్టార్ భానుమతీ రామకృష్ణ చెన్నైలోని స్వగృహంలో మరణించారు.
జననాలు
ఆగస్టు 10 "ప్రణమ్య మెనారియ" 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి "దేవేంద్ర హర్నె" జననం 1995 జనవరి 9.
భారత్
అక్టోబరు 16 అర్జున్ నిమ్మల టొరంటో బ్లూ జేస్ సంస్థలో ఒక అమెరికన్ ప్రొఫెషనల్ బేస్బాల్ షార్ట్ షాప్.
మరణాలు
జనవరి 12 అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు (జ.1932).
భారత్
జనవరి 24 పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958).
జనవరి 30 వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937).
మార్చి 22 జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005).
భారత్
మార్చి 30 ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930).
భారత్
ఏప్రిల్ 13 పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917).
ఏప్రిల్ 25 స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు. (జ.1908).
భారత్
ఏప్రిల్ 25 టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి (జ.1925).
మే 25 సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929).
భారత్
జూన్ 7 బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920).
జూన్ 27 సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (జ.1942).
జూలై 2 పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923).
జూలై 9 భారత రాజకీయవేత్త, ఇస్లామిక్ మతాధికారి రఫీక్ జకారియా 86 ఏళ్ళ వయసులో మరణించారు.
భారత్