ఫిబ్రవరి 19 ఫ్రెంటె పోలిసారియో - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది.
మే 10 బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది.
భారత్
జూన్ 16 ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు).
జూలై 2 ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.
జూలై 4 పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడిచేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు.
జూలై 16 ఆర్.డి. భండారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు).
జూలై 17 కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి.
జూలై 20 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది.
జూలై 20 అమెరికా తన సైనిక దళాలను థాయ్లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది).
జూలై 29 వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు.
ఆగస్టు 12 లండన్ లోని నేషనల్ థియేటర్ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
భారత్
అక్టోబరు 18 రామాయణ కల్పవృక్ష కర్త, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పరమపదించారు.
అక్టోబరు 20 రాజబాబు స్వయంగా నిర్మించి కథానాయకుడిగా నటించిన మనిషి రోడ్డున పడ్డాడు చిత్రం విడుదలైంది.
అక్టోబరు 30 ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.
భారత్
నవంబరు 2 భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది.
భారత్
నవంబరు 5 ఎమర్జెన్సీ కాలం. లోక్సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.
భారత్
నవంబరు 5 భారత లోక్సభ స్పీకర్గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరించాడు.
భారత్
జననాలు
జనవరి 9 టిఎన్ఆర్, తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు. (మ. 2021).
ఫిబ్రవరి 5 అభిషేక్ బచ్చన్, బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు.
ఫిబ్రవరి 12 అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
భారత్
ఫిబ్రవరి 21 విజయ ప్రకాష్ , దక్షిణ భారత గాయకుడు,సంగీత దర్శకుడు.
భారత్