జనవరి 22 భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.
భారత్
ఫిబ్రవరి 20 చిరంజీవి వివాహం హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది.
ఫిబ్రవరి 24 ఆంధ్రా షెల్లీగా ఖ్యాతి పొందిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కన్నుమూశారు.
మే 18 93 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న, 9,677-అడుగుల ఎత్తున్న మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం (వాషింగ్టన్ రాష్ట్రము) పేలింది. అగ్నిపర్వతం పేలుడు హిరోషిమా పై వేసిన అణుబాంబు కంటే ఐదు వందల రెట్లు అధిక శక్తివంతమైనది. అగ్ని పర్వతం చిమ్మిన, ఆవిరి, బూడిద ఆకాశంలో 11 మైళ్ళఎత్తు దాటి, 160-మైళ్ళ వ్యాసార్ధములో ఆకాశం అంతా చీకటి మయం అయింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులు అంటుకుని, ఆర్పటానికి సాధ్యం కాలేదు. ఈ పేలుడులోను, తరువాత మరణించిన వారు 67 మంది.. ఈ పేలుడు, 1300 అడుగుల ఎత్తున పర్వతం మీద జరిగి, 57 మంది మరణించటమో, కనపడకుండా పోవటమో జరిగింది.
జూలై 21 జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు.
జూలై 23 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.
ఆగస్టు 30 పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్ఠు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
అక్టోబరు 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.
అక్టోబరు 11 మర్రి చెన్నారెడ్డి స్థానంలో టి.అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
నవంబరు 22 భారత లోక్సభ స్పీకర్గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు.
భారత్
డిసెంబరు 20 ఉపరాష్ట్రపతి ఎం.హిదయతుల్లా చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ ఢిల్లీలో 'ఉద్యోగ పత్ర' అవార్డు అందుకున్నారు.
జననాలు
జనవరి 1 మాలోతు కవిత, ఎంపీ (మహబూబాబాద్), మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
జనవరి 1 సానా యాదిరెడ్డి, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
జనవరి 1 తేజస్విని కొల్హాపురే, భారతీయ నటి, మోడల్.
భారత్