ఈ రోజు విశేషం
2008 నటభూషణగా పేరొందిన ప్రముఖ తెలుగు కథానాయకుడు శోభన్ బాబు చెన్నైలో మరణించారు.
తెలుగు నాట ఈ రోజు
- 2008 నటభూషణగా పేరొందిన ప్రముఖ తెలుగు కథానాయకుడు శోభన్ బాబు చెన్నైలో మరణించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1602 డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. భారత్
జననాలు
- 1915 చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,.
- 1928 జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (మ. 2022).
- 1954 దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
- 1964 ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
- 1966 అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు. భారత్
- 1980 అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు.
- 1986 రిచా గంగోపాధ్యాయ, మోడల్, సినీ నటి.
- 1987 హరిచరణ్, గాయకుడు.
మరణాలు
- 1351 ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను. భారత్
- 1726 సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642).
- 1855 జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778).
- 1891 బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827).
- 1978 నల్ల రామమూర్తి, రంగస్థల నటుడు, చలనచిత్ర నటుడు, (జ.1913).
- 2008 శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937).
- 2010 గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి. భారత్
- 2017 గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోక్సభ సభ్యుడు. (జ.1933). భారత్
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.
- సాంఘిక సాధికారత స్మారక దినం.
- ప్రపంచ కప్ప దినోత్సవం.
- అంతర్జాతీయ సంతోష దినం.