ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1602 డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. భారత్

జననాలు

  • 1915 చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,.
  • 1928 జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (మ. 2022).
  • 1954 దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
  • 1964 ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
  • 1966 అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు. భారత్
  • 1980 అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు.
  • 1986 రిచా గంగోపాధ్యాయ, మోడల్, సినీ నటి.
  • 1987 హరిచరణ్, గాయకుడు.

మరణాలు

  • 1351 ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను. భారత్
  • 1726 సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642).
  • 1855 జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్‌లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778).
  • 1891 బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827).
  • 1978 నల్ల రామమూర్తి, రంగస్థల నటుడు, చలనచిత్ర నటుడు, (జ.1913).
  • 2008 శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937).
  • 2010 గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి. భారత్
  • 2017 గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1933). భారత్

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.
  • సాంఘిక సాధికారత స్మారక దినం.
  • ప్రపంచ కప్ప దినోత్సవం.
  • అంతర్జాతీయ సంతోష దినం.