మే 24 యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షుడు 'పోడ్గొర్నీ' రాజీనామా చేసాడు.
మూలం
జూన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
భారత్
మూలం
జూన్ 16 'ఒరాకిల్ కార్పొరేషన్' ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు).
మూలం
జూన్ 18 ఎస్.ఎల్. షక్దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు).
భారత్
మూలం
జూలై 5 పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.
భారత్
మూలం
జూలై 21 నీలం సంజీవరెడ్డి పోటీ లేకుండా భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
భారత్
మూలం
జూలై 25 భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ.
భారత్
మూలం
జూలై 25 భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
భారత్
మూలం
జూలై 25 నీలం సంజీవరెడ్డి భారత ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత్
మూలం
ఆగస్టు 4 అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ డిపార్ట్ర్త్మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు.
మూలం
ఆగస్టు 15 ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
మూలం
ఆగస్టు 15 దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా బాధ్యతలు చేపట్టారు.
మూలం
అక్టోబరు 3 న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.
భారత్
మూలం
ఏప్రిల్ 21 బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు.
మూలం
డిసెంబరు 25 ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి.
భారత్
మూలం
డిసెంబరు 31 సుచేతా కడేత్కర్, సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.
మూలం
మరణాలు
జనవరి 13 హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్)) వ్యవస్థాపకుడు. (జ.1914).
మూలం
జనవరి 29 బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1902).
మూలం
ఫిబ్రవరి 11 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905).
భారత్
మూలం
ఏప్రిల్ 8 శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914).
మూలం
సెప్టెంబరు 18 సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1894).
భారత్
మూలం
సెప్టెంబరు 29 కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
మూలం
నవంబరు 8 బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908).
మూలం
నవంబరు 14 ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, అధ్యాత్మిక గురువు.
మూలం
నవంబరు 23 నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916).
మూలం
డిసెంబరు 13 బెహరా కమలమ్మ, "తనుమధ్యాంబ" పీఠానికి వారసురాలు (జ.1904).
మూలం