మే 24 యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షుడు 'పోడ్గొర్నీ' రాజీనామా చేసాడు.
జూన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
భారత్
జూన్ 16 'ఒరాకిల్ కార్పొరేషన్' ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు).
జూన్ 18 ఎస్.ఎల్. షక్దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు).
భారత్
జూలై 5 పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.
భారత్
జూలై 21 నీలం సంజీవరెడ్డి పోటీ లేకుండా భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
భారత్
జూలై 25 భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ.
భారత్
జూలై 25 భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
భారత్
జూలై 25 నీలం సంజీవరెడ్డి భారత ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత్
ఆగస్టు 4 అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ డిపార్ట్ర్త్మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు.
ఆగస్టు 15 ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
ఆగస్టు 15 దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా బాధ్యతలు చేపట్టారు.
అక్టోబరు 3 న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.
భారత్
అక్టోబరు 14 జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం.
భారత్
నవంబరు 5 భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించాడు.
భారత్
నవంబరు 8 మల్లీశ్వరి వంటి కళాఖండాల సృష్టికర్త, దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి మరణించారు.
నవంబరు 19 ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.
మార్చి 2 ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లిష్ క్రికెటర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మన్.
మార్చి 5 సెల్వ రాఘవన్ , తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు,రచయిత.
మార్చి 15 భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మ. 2008).
భారత్
ఏప్రిల్ 15 సుదర్శన్ పట్నాయక్, భారత సైకత శిల్పి.
భారత్
ఏప్రిల్ 21 బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు.