ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1952 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
  • 1952 పొట్టి శ్రీరాములు బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నెహ్రూ ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1952 మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 1961 భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి. భారత్
  • 1978 ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు. భారత్
  • 1985 భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు. భారత్
  • 2009 భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు. భారత్

జననాలు

  • 1903 కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983).
  • 1918 భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966]).
  • 1928 డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత.
  • 1929 నిర్మలా దేశ్ పాండే, గాంధేయవాది. (మ.2008).
  • 1935 రాజ్‌సింగ్ దుంగార్పుర్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు, బి.సి.సి.ఐ.మాజీ అధ్యక్షుడు.
  • 1977 హేమ. ఎమ్, రంగస్థల నటి.
  • 1991 సిధికా శర్మ, భారతీయ సినీ నటీ, మోడల్. భారత్
  • 2000 మ్యాథరి అపరంజిని, కోహిర్ గ్రామము & మండలం, సంగారెడ్డి జిల్లా.

మరణాలు

  • 1953 వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
  • 1967 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893).
  • 2015 రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949).

పండుగలు, జాతీయ దినాలు

  • గోవా విముక్తి దినోత్సవం.