జనవరి 4 గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.
భారత్
జనవరి 15 చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్మ్యాచ్లో భారత లెగ్స్పిన్నర్ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61, 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.
భారత్
జనవరి 27 భారతదేశంలో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
భారత్
ఫిబ్రవరి 20 మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.
భారత్
ఫిబ్రవరి 20 కాసు బ్రహ్మానందరెడ్డి మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు.
భారత్
ఏప్రిల్ 27 జంధ్యాల దర్శకత్వంలో వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ చిత్రాలు వచ్చాయి.
మే 1 జనరల్ వి.ఎస్. శర్మ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
మే 24 నిమిషానికి 586 మాటలు మాట్లాడి, 'జాన్ మస్చిట్ట' రికార్డు స్థాపించాడు.
జూన్ 11 లండన్లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
జూన్ 11 ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
జూన్ 11 సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది.
జూలై 3 గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
జూలై 21 ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది.
భారత్
జూలై 22 ఫ్రెంచి గయానా (కౌరు) నుంచి ఇన్సాట్ 1-సి ప్రయోగించారు.
ఆగస్టు 6 ఎన్టీ రామారావు కృషితో కాంగ్రెసేతర పక్షాల కూటమి నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది; ఆయన దానికి అధ్యక్షుడయ్యారు.
భారత్
ఆగస్టు 10 నార్త్ సీ,, బాల్టిక్ సముద్రం లలో ఉన్న సీల్ జంతువులకు, విచిత్రమైన జబ్బు సోకి, 6000 సీల్ జంతువులు మరణించాయి. ఆ జబ్బు, బ్రిటిష్ జలాలలో ఉన్న సీల్ జంతువులకు కూడా సోకింది.
భారత్
ఆగస్టు 10 ఐక్య రాజ్య సమితి, ఆసియా ఖండం యొక్క జనాభా 3 బిలియన్లు (300 కోట్లు) అని ప్రకటించింది. భారతదేశపు జనాభా, ఈ క్షణంలో కావాలి అంటే ఇక్కడ నొక్కండి.
భారత్
అక్టోబరు 2 సెప్టెంబర్ 17 నుంచి దక్షిణ కొరియాలోని సియోల్లో మొదలయిన 24వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి.
అక్టోబరు 2 తమిళనాడులోని మండపం ఇంకా పంబన్ నడుమ సముద్రంపై పొడవైన వంతెన తెరవబడింది.
భారత్
అక్టోబరు 3 లెబనీస్ కిడ్నాపర్లు మిథిలేశ్వర్ సింగ్ను 30 నెలల బందీగా ఉంచిన తర్వాత విడుదల చేశారు.
అక్టోబరు 11 జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
నవంబరు 22 బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది.
జననాలు
జనవరి 5 పట్నం కపిల్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు,జాతీయవాది.భువనగిరి.
ఫిబ్రవరి 1 హెన్రీ పెక్వెట్, భారతదేశంలో మొదటి ఎయిర్మెయిల్ సేవలను అందించిన పైలెట్ (మ.1974).
భారత్
ఫిబ్రవరి 7 సిద్ధూ జొన్నలగడ్డ, తెలుగు చలన చిత్ర నటుడు,గాయకుడు,రచయిత.
మార్చి 6 ఇషా చావ్లా, భారతీయ చలనచిత్ర నటి, పలు తెలుగు చిత్రాలలో నటించింది.