ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 2021 ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1655 శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
  • 1992 మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
  • 2008 పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. భారత్

జననాలు

  • 1914 నార్మన్ బోర్లాగ్, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త.
  • 1927 పి.షణ్ముగం, పాండిచ్చేరి రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి . (మ.2013).
  • 1933 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015). భారత్
  • 1957 శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త.
  • 1985 ప్రణయ్‌రాజ్ వంగరి, నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.

మరణాలు

  • 1931 గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (జ.1890).
  • 1983 మానికొండ చలపతిరావు, పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది.
  • 2001 కన్నడ ప్రభాకర్ , కన్నడ,తెలుగు, తమిళ ,హిందీ, మళయాళ, చిత్రాల ప్రతి నాయకుడు.(జ.1948).

సినిమా

  • 1983 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రం విడుదలైంది.
  • 1987 'నాకూ పెళ్ళాం కావాలి' చిత్రం విడుదలైంది.
  • 1988 'చిన్నోడు పెద్దోడు' చిత్రం విడుదలైంది.