ఈ రోజు విశేషం
1951 ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలై ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి.
తెలుగు నాట ఈ రోజు
- 1951 బి.ఎన్.రెడ్డి రూపొందించిన మల్లీశ్వరి తెలుగు సినీ చరిత్రలో అపురూప దృశ్యకావ్యంగా ఖ్యాతి గాంచింది. పూర్తి ప్రస్థానం →
- 1951 మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాసి దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీరంగ ప్రవేశం చేశారు. పూర్తి ప్రస్థానం →
- 1951 ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలై ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి. పూర్తి ప్రస్థానం →
- 1980 ఉపరాష్ట్రపతి ఎం.హిదయతుల్లా చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ ఢిల్లీలో 'ఉద్యోగ పత్ర' అవార్డు అందుకున్నారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 197 2.
- 1986 భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్లాల్ భగవతి పదవీ విరమణ. భారత్
జననాలు
- 1934 ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).
- 1940 యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి.
- 1951 కన్నేపల్లి చలమయ్య, కథా రచయిత.
మరణాలు
- 1817 తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(జ.1788).
- 1988 బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915).
సినిమా
- 1951 'మల్లీశ్వరి' చిత్రం విడుదలైంది.
- 1956 'చరణదాసి' చిత్రం విడుదలైంది.
- 2024 'బచ్చల మల్లి' చిత్రం విడుదలైంది.