ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1988 జంధ్యాల దర్శకత్వంలో వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ చిత్రాలు వచ్చాయి. పూర్తి ప్రస్థానం →
  • 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
  • 2001 ప్రత్యేక తెలంగాణ నినాదంతో కేసీఆర్ హైదరాబాద్ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. పూర్తి ప్రస్థానం →
  • 2018 'భరత్ అనే నేను'లో ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు నటన ప్రశంసలు అందుకుంది. పూర్తి ప్రస్థానం →
  • 2024 పార్టీ 23వ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్ తొలిసారి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చేరారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1908 నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి.
  • 1961 సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది.
  • 1994 దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.

జననాలు

  • 1791 శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు, మోర్స్ కోడ్ ఆవిష్కర్త, (మ. 1872).
  • 1820 హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు, సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903).
  • 1989 నిషా అగర్వాల్, తెలుగు,తమిళ,భాషల్లోనటీ.

మరణాలు

  • 1989 తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. భారత్
  • 2009 ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939). భారత్
  • 2017 విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (జ.1945). భారత్
  • 2017 వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946).

సినిమా

  • 1988 'వివాహ భోజనంబు' చిత్రం విడుదలైంది.
  • 2007 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రం విడుదలైంది.
  • 2017 'బాహుబలి:ద కన్క్లూజన్' చిత్రం విడుదలైంది.
  • 2018 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం విడుదలైంది.
  • 2018 'భరత్ అనే నేను' చిత్రం విడుదలైంది.