2004 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ గుంటూరుకు చెందిన జి.ఆర్. శైలజను వివాహం చేసుకున్నారు.
పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
1915 గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ ని సందర్శించాడు.
భారత్
1931 భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ను మొదటిసారిగా ప్రజా ప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని 'Half naked seditious Fakir' అని అన్నాడు.
భారత్
1959 ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
2001 మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
2005 ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.
1954 మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1964 లగడపాటి రాజగోపాల్, పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.
భారత్
మరణాలు
1944 దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870).
భారత్
1956 మేఘనాధ్ సాహా, భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893).
భారత్
1961 వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902).