ఈ రోజు విశేషం
1993 ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1993 ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు.
- 2020 బీబీసీ సంవత్సరపు భారతీయ మహిళా క్రీడాకారిణిగా పి.వి. సింధు ఎంపికైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1956 భారత లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు. భారత్
జననాలు
- 1897 దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మ. 1925).
- 1917 విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007).
మరణాలు
- 1988 అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జ.1961). భారత్
- 2012 రాధాకుమారి , తెలుగు సినిమా, సీరియల్, నటి.డబ్బింగ్ కళాకారిణి.
సినిమా
- 2024 'గామి' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం.