జనవరి 25 ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.
భారత్
ఫిబ్రవరి 22 తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.
మార్చి 7 దాసరి దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.
మార్చి 24 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.
భారత్
ఏప్రిల్ 21 భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
భారత్
మే 12 ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.
మే 16 రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతో అమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) ".
జూలై 1 బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది.
భారత్
జూలై 25 భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు.
భారత్
జూలై 26 వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం.
ఆగస్టు 6 శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
అక్టోబరు 1 జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
అక్టోబరు 15 ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతీ రాయ్కు బ్రిటన్ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్ ప్రైజ్' లభించింది.
నవంబరు 7 విజయశాంతి నటించిన రౌడీ దర్బార్ చిత్రం విడుదలైంది.
నవంబరు 22 హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.
నవంబరు 23 ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.
భారత్
నవంబరు 24 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.
డిసెంబరు 17 భోగరాజు పట్టాభి సీతారామయ్య గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది.
భారత్
జననాలు
ఫిబ్రవరి 7 మేఘా చౌదరి , బెంగాలీ, తెలుగు, తమిళ నటి.
మార్చి 6 ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె).
భారత్
మార్చి 28 అనూ ఇమ్మానియేలు , భారతీయ చలనచిత్ర నటి.
భారత్