ఈ రోజు విశేషం
1996 తమిళనాడు గవర్నర్గా ఉండగా మర్రి చెన్నారెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు.
తెలుగు నాట ఈ రోజు
- 1985 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
- 1996 తమిళనాడు గవర్నర్గా ఉండగా మర్రి చెన్నారెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1989 భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు. భారత్
- 1991 సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి. భారత్
- 1993 స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 - హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్ను ప్రయోగించింది.
- 1999 గ్లెన్బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.
- 2002 జనరల్ నిర్మల్ చంద్విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్
జననాలు
- 1912 బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).
- 1930 గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).
- 1937 మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. (మ.2024). భారత్
- 1955 ఉన్ని మీనన్, మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు. భారత్
- 1960 సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996). భారత్
- 1974 అపూర్వ, తెలుగు సినిమా నటి.
- 1981 పార్నంది భగవతీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్, ఆధునిక కవి, నవలా రచయిత, వేమన కళా పీఠం సాహిత్య అవార్డు గ్రహీత.
మరణాలు
- 1996 మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919).
- 1997 లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).
- 2008 ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (జ.1933). భారత్
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం.