ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1985 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.

సంఘటనలు

  • 1949 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
  • 1949 రాజ్యాంగ పరిషత్ స్వతంత్ర భారత రాజ్యాంగ రచనను పూర్తి చేసింది. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 2008 ముంబై తీవ్రవాద దాడులు. భారత్

జననాలు

  • 1947 మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995).
  • 1965 రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

  • 1975 రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).
  • 1984 తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).
  • 1995 ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
  • 1995 ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).
  • 1996 బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931).
  • 1997 మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
  • 2006 జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).
  • 2008 "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే.
  • 2008 ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే. భారత్
  • 2008 సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్.
  • 2024 శ్యామ్ దేవ్ చౌదరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1939). భారత్

సినిమా

  • 1974 'దీక్ష' చిత్రం విడుదలైంది.
  • 2008 'దీపావళి (2008 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • 2021 'క్యాలీఫ్లవర్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ న్యాయ దినోత్సవం.
  • సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
  • అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.
  • జాతీయ పాల దినోత్సవం.