ఈ రోజు విశేషం
2014 రోజర్ ఫెడరర్, రోహన్ బోపన్నలతో కలసి ఇండియన్ ఏసెస్ జట్టు తరఫున సానియా మీర్జా తొలి ఐపీటీఎల్ సీజన్లో బరిలోకి దిగింది.
తెలుగు నాట ఈ రోజు
- 1923 భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. పూర్తి ప్రస్థానం →
- 2014 రోజర్ ఫెడరర్, రోహన్ బోపన్నలతో కలసి ఇండియన్ ఏసెస్ జట్టు తరఫున సానియా మీర్జా తొలి ఐపీటీఎల్ సీజన్లో బరిలోకి దిగింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2011 బాపు దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రానికి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1784 వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939).
- 1820 ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895).
- 1906 ఇందుమతి చిమన్లాల్ షేత్, గుజరాత్కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1985). భారత్
- 1922 ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983).
- 1922 కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2003). భారత్
- 1927 ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008).
- 1928 సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994).
- 1948 వేముల మోహనరావు, రంగస్థల కళాకారుడు.
- 1985 ఇషా గుప్తా , మోడల్, భారతీయ సినీ నటీ. భారత్
మరణాలు
- 1890 జ్యోతిరావ్ పూలే, (జ.1827).
- 1954 ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 2006 ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు. భారత్
- 2011 అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల రచయిత. (జ.1931).
- 2011 అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933).
- 2024 ఆనంద కృష్ణన్, మలేషియా వ్యాపారవేత్త (జ.1938).
సినిమా
- 1997 'కుర్రాళ్ళ రాజ్యం' చిత్రం విడుదలైంది.
- 2014 'రఫ్' చిత్రం విడుదలైంది.
- 2014 'అలా ఎలా?' చిత్రం విడుదలైంది.
- 2025 'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రం విడుదలైంది.