ఈ రోజు విశేషం
2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై దాఖలైన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తెలుగు నాట ఈ రోజు
- 1997 దాసరి దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. పూర్తి ప్రస్థానం →
- 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై దాఖలైన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2009 మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
- 2011 యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
జననాలు
- 1921 ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992).
- 1938 డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.
- 1952 వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
- 1955 అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.
- 1969 సాధనా సర్గమ్ , ప్లేబ్యాక్ సింగర్.
మరణాలు
- 1952 పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జ.1893). భారత్
- 1973 అప్పడవేదుల లక్ష్మీనారాయణ, భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు. భారత్
- 1979 అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890).
- 1995 బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1910). భారత్
సినిమా
- 1974 'అమ్మాయి పెళ్ళి' చిత్రం విడుదలైంది.
- 2025 '14 డేస్ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో' చిత్రం విడుదలైంది.
- 2025 'జిగేల్' చిత్రం విడుదలైంది.
- 2025 'వైఫ్_అఫ్_అనిర్వేశ్' చిత్రం విడుదలైంది.