జనవరి 1 యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
జనవరి 14 గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
భారత్
ఫిబ్రవరి 2 ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు స్మారకార్థం ఆయన పేరు పెట్టారు.
ఫిబ్రవరి 19 సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
ఫిబ్రవరి 25 ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో ) ' టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
భారత్
మార్చి 18 భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.
భారత్
మార్చి 24 భారత లోక్సభ స్పీకర్గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
భారత్
మార్చి 24 పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.
భారత్
మార్చి 27 ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
ఏప్రిల్ 9 కటక్లో జింబాబ్వేపై మహమ్మద్ అజారుద్దీన్ తన వన్డే కెరీర్ అత్యధిక స్కోరు 153 పరుగులు సాధించారు.
భారత్
మే 23 వై.ఎస్.రాజశేఖరరెడ్డి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి బాంబు దాడిలో హత్యకు గురయ్యారు.
జూన్ 10 ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జూన్ 11 తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
ఆగస్టు 7 ఆఫ్రికా లోని, కెన్యా, టాంజానియా లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై వెంట వెంటనే నిమిషాల్లో బాంబు దాడి చేసినప్పుడు కనీసం 200 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
సెప్టెంబరు 10 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సెప్టెంబరు 24 అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబునాయుడు గౌరవార్థం నాయుడు డే ప్రకటించారు.
సెప్టెంబరు 27 గూగుల్ తన పుట్టిన రోజుని ఈ రోజుగా పేర్కొంది.
అక్టోబరు 2 చిరంజీవి రక్తదానం, నేత్రదానం లక్ష్యంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు.
అక్టోబరు 12 ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం.
భారత్
అక్టోబరు 14 అమర్త్యసేన్కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.
జననాలు
జనవరి 4 మాళవిక నాయర్ , దక్షిణ భారత చలనచిత్ర నటి.
భారత్
జనవరి 10 దీప్తి సునైనా, దక్షిణ భారత చలన చిత్ర నటి.
భారత్
జూన్ 17 అంకిత భకత్, భారతీయ విలువిద్య క్రీడాకారిణి.
భారత్