ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1958 సహజనటి జయసుధ (అసలు పేరు సుజాత) మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
  • 1959 స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య తుదిశ్వాస విడిచారు. పూర్తి ప్రస్థానం →
  • 2009 హైదరాబాదులో కొమరం భీమ్ విగ్రహం నెలకొల్పుతామని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి ప్రస్థానం →
  • 2021 అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ ఆ ఏడాది అత్యధిక వసూళ్ల భారతీయ చిత్రంగా నిలిచింది. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1903 రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
  • 1997 భోగరాజు పట్టాభి సీతారామయ్య గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1778 సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829).
  • 1866 కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940).
  • 1959 జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
  • 1985 అడివి శేష్ నటుడు, దర్శకుడు.

మరణాలు

  • 1273 జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ.
  • 1959 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880).
  • 1965 జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (జ.1906). భారత్
  • 1996 సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924).

సినిమా

  • 1958 'పెళ్లినాటి ప్రమాణాలు' చిత్రం విడుదలైంది.
  • 1971 'రంగేళీ రాజా' చిత్రం విడుదలైంది.
  • 2021 'పుష్ప' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • పెన్షనర్స్ డే.
  • 1956 : దుర్ముఖి - దత్తాత్రేయ జయంతి.