ఈ రోజు విశేషం
1959 స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య తుదిశ్వాస విడిచారు.
తెలుగు నాట ఈ రోజు
- 1958 సహజనటి జయసుధ (అసలు పేరు సుజాత) మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1959 స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య తుదిశ్వాస విడిచారు. పూర్తి ప్రస్థానం →
- 2009 హైదరాబాదులో కొమరం భీమ్ విగ్రహం నెలకొల్పుతామని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి ప్రస్థానం →
- 2021 అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ ఆ ఏడాది అత్యధిక వసూళ్ల భారతీయ చిత్రంగా నిలిచింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1903 రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
- 1997 భోగరాజు పట్టాభి సీతారామయ్య గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1778 సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829).
- 1866 కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940).
- 1959 జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
- 1985 అడివి శేష్ నటుడు, దర్శకుడు.
మరణాలు
- 1273 జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ.
- 1959 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880).
- 1965 జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (జ.1906). భారత్
- 1996 సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924).
సినిమా
- 1958 'పెళ్లినాటి ప్రమాణాలు' చిత్రం విడుదలైంది.
- 1971 'రంగేళీ రాజా' చిత్రం విడుదలైంది.
- 2021 'పుష్ప' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- పెన్షనర్స్ డే.
- 1956 : దుర్ముఖి - దత్తాత్రేయ జయంతి.