ఆగస్టు 9 గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
ఆగస్టు 10 ఈనాడు తెలుగు దిన పత్రిక విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జూలై=డిసెంబరు 2010 సర్వే ప్రకారం 16, 70, 750 కాపీలు పంపిణీ జరుగుతున్నది.
ఆగస్టు 15 దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అధ్యక్షుడు పార్క్ చంగ్ హీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది.
భారత్
ఆగస్టు 30 బెల్గ్రేడ్ నుంచి డోర్ట్మండ్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
ఆగస్టు 30 టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 1975 మే 19 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
నవంబరు 1 ప్రముఖ భారత క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ హైదరాబాదులో జన్మించారు.
జననాలు
జనవరి 1 కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
డిసెంబరు 25 నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు.
డిసెంబరు 29 ట్వింకిల్ ఖన్నా , సినీ నటి, రచయత్రి , భారతీయ ఇంటీరియర్ డిజైనర్.
భారత్
మరణాలు
జనవరి 4 గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు.. (జ.1893).
భారత్
ఫిబ్రవరి 11 ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ.1922).
ఫిబ్రవరి 14 వి.రామచంద్ర రావు , తెలుగు సినిమా దర్శకుడు , నిర్మాత,రచయిత (జ.1926).
మార్చి 13 హెన్రీ పెక్వెట్, భారతదేశంలో మొదటి ఎయిర్మెయిల్ సేవలను అందించిన పైలెట్ (జ.1888).
భారత్
ఏప్రిల్ 5 శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
ఏప్రిల్ 18 గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908).
జూన్ 7 బి. వి. సుబ్బారెడ్డి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి (జ.1903).
జూలై 18 ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918).
ఆగస్టు 7 అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883).
భారత్
సెప్టెంబరు 23 జయచామరాజ వడయార్ బహదూర్, మైసూర్ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919).
అక్టోబరు 2 మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900).
అక్టోబరు 8 బి . ఆర్.పంతులు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు,గాయకుడు.
అక్టోబరు 9 మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928).
అక్టోబరు 31 మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922).
నవంబరు 11 తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921).
నవంబరు 13 విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901).
నవంబరు 25 యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909).
నవంబరు 27 శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861).
డిసెంబరు 15 కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907).