ఈ రోజు విశేషం
2018 సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు తమ తొలి సంతానం రాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1938 ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్. జానకి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 2018 సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు తమ తొలి సంతానం రాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1635 అమెరికాలో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడింది. (బోస్టన్ లాటిన్ స్కూల్).
- 2012 మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాకను అపహరించారు. భారత్
జననాలు
- 1791 జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1868).
- 1858 మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947).
- 1863 నాదెళ్ళ పురుషోత్తమ కవి, కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938). భారత్
- 1891 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత. (మ.1961).
- 1923 కోగంటి గోపాలకృష్ణయ్య, కొన్ని వందల గేయాలను వ్రాసిన కవి.
- 1926 తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహబూబ్ నగర్ వ్యక్తి.
- 1938 ఎస్.జానకి, నేపథ్యగాయని.
- 1949 అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
- 1957 జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
- 1969 ;మనోజ్ బాజ్ పాయ్ , హిందీ తెలుగు చిత్రాల నటుడు.
- 1974 శ్వేతా మీనన్, భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటి. భారత్
- 1986 నాగ్ అశ్విన్,భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. భారత్
మరణాలు
- 1616 విలియం షేక్స్పియర్, నాటక రచయిత. (జ.1564).
- 1992 సత్యజిత్ రే, భారత సినీ దర్శకుడు. (జ.1921). భారత్
- 2020 ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945). భారత్
సినిమా
- 2021 'ఇష్క్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ పుస్తక దినోత్సవం.
- ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం.