ఈ రోజు విశేషం
1966 హైదరాబాదులో జవహర్ బాలభవన్ స్థాపించబడింది.
తెలుగు నాట ఈ రోజు
- 1966 హైదరాబాదులో జవహర్ బాలభవన్ స్థాపించబడింది.
సంఘటనలు
- 1985 ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబో జెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వలన 329 మంది మరణించారు. భారత్
- 2007 అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగింది.
జననాలు
- 1896 రట్టిహళ్లి నాగేంద్రరావు, కన్నడ, తెలుగు, తమిళ నటుడు (మ. 1977).
- 1907 జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1995).
- 1923 దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు (మ.1986).
- 1935 నాదెండ్ల భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
- 1940 విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994).
- 1951 హంసలేఖ,సంగీత దర్శకుడు, పాటల రచయిత.
- 1953 జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
- 1980 రాంనరేష్ శర్వాన్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
- 1761 బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా (జ.1720).
- 1836 జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (జ.1773).
- 1937 కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. (జ.1907).
- 1953 జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లో చెరసాలలో మరణం (జ. 1901). భారత్
- 1964 చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (జ.1887).
- 1980 వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (జ.1894). భారత్
- 1985 యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922).
- 1993 మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (జ.1924).
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం.
- ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే.